సంగివ‌ల‌స స‌భ‌కు చేరుకున్న సీఎం జ‌గ‌న్

75చూసినవారు
సంగివ‌ల‌స స‌భ‌కు చేరుకున్న సీఎం జ‌గ‌న్
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం సంగివ‌ల‌సలో 'సిద్ధం' పేరుతో వైసీపీ నిర్వ‌హిస్తోన్న భారీ బ‌హిరంగ స‌భ‌కు సీఎం జ‌గ‌న్ చేరుకున్నారు. ఉత్త‌రాంధ్ర జిల్లాల నుంచి భారీ ఎత్తున పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఈ స‌భ‌కు వ‌చ్చారు. ఈ స‌భ నుంచే ఎన్నికల స‌మ‌ర శంఖారావాన్ని సీఎం జ‌గ‌న్ పూరించనున్నారు. టీడీపీ, జనసేన కుట్రలను చిత్తు చేసేలా వైసీపీ శ్రేణులకు జ‌గ‌న్ దిశానిర్దేశం చేయనున్నారు.

సంబంధిత పోస్ట్