AP అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

119610చూసినవారు
AP అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో విడత జాబితా విడుదలైంది. ఇందులో 6 లోక్ సభ, 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా అడ్డాల వెంకట వర్మ రాజు, గాజువాక- లక్కరాజు రామారావు, అరకు వ్యాలీ- శెట్టి గంగాధర స్వామి, నర్సీపట్నం- శ్రీరామమూర్తి, గోపాలపురం- మార్టిన్ లూథర్, పర్చూర్- నల్లగొర్ల శివ శ్రీలక్ష్మి జ్యోతి, విశాఖ ఎంపీ అభ్యర్థిగా సత్యనారాయణరెడ్డిని ప్రకటించింది.