ఓట్ల లెక్కింపు.. తొలి ఫలితం వెలువడేది ఇక్కడేనా?

30657చూసినవారు
ఓట్ల లెక్కింపు.. తొలి ఫలితం వెలువడేది ఇక్కడేనా?
ఏపీ ఎన్నిక‌ల‌కు సంబంధించి జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ జ‌ర‌గ‌నుంది. రాష్ట్రంలో తొలి ఫలితం తూ.గో జిల్లా కొవ్వూరు లేదా ప.గో జిల్లా నర్సాపురం నియోజకవర్గాల నుంచి వెలువడే అవకాశం ఉంది. ఈ 2 సెగ్మెంట్లలో 13 రౌండ్లలోనే లెక్కింపు పూర్తి కానుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి, అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గాల్లో 29 రౌండ్లలో లెక్కింపు చేస్తారు. దీంతో ఈ 2 సెగ్మెంట్లలో ఫ‌లితాలు చివరగా వెలువడే ఛాన్స్ ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్