AP: రాష్ట్ర దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ రాజీనామా చేశారు. ఆయన్ను ఉద్యోగ విరమణ తర్వాత సర్వీసులో కొనసాగిస్తూ గత వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మరో నెలన్నర పదవీ కాలం ఉండగానే ఆయన రాజీనామా చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరించారని వలవన్పై ఆరోపణలున్నాయి.