టీడీపీ అధికారంలోకి వస్తే ఏటా డీఎస్సీ: నారా లోకేశ్‌

122516చూసినవారు
టీడీపీ అధికారంలోకి వస్తే ఏటా డీఎస్సీ: నారా లోకేశ్‌
రానున్న ఎన్నికల్లో విజయం టీడీపీదేనని నారా లోకేశ్‌ అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ‘శంఖారావం’ యాత్రకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా స్థానిక సురంగిరాజా మైదానంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.