వినాయక చవితి నవరాత్రులకు రాట ముహూర్తం

72చూసినవారు
వినాయక చవితి నవరాత్రులకు రాట ముహూర్తం
కడియంలోని పోస్ట్ ఆఫీస్ వీధిలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయం వద్ద సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి నవరాత్రులు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శనివారం రాట ముహూర్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు గిరజాల నాగేశ్వరరావు, గిరజాల బాబు, వెలుగుబంటి నాని, శాకా సురేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్