అరాచక వైకాపా పాలనలో అభివృద్ధి నిల్

70చూసినవారు
అరాచక వైకాపా పాలనలో అభివృద్ధి నిల్
రాష్ట్రంలో అరాచక పాలనకు కాలం చెల్లిందని. తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వం ఏర్పరుస్తుందని కూటమి ముమ్మిడివరం ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు అన్నారు. బుధవారం పల్లం, నీలరేవు, చిర్రయానాం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తీరగ్రామాల్లో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. అరాచక వైకాపా పాలనలో అభివృద్ధి లేకుండా పోయిందన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే అన్ని పథకాలు అందిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్