50 వేల మందికి నకిలీ ఆధార్ కార్డులు

53చూసినవారు
50 వేల మందికి నకిలీ ఆధార్ కార్డులు
కేరళలో బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్‌కు చెందిన 50 వేల మంది శరణార్థులు నకిలీ ఆధార్ కార్డు కలిగి ఉన్నట్లు మిలిటరీ ఇంటెలిజెన్స్ తన రిపోర్టులో పేర్కొంది. బెంగాల్, జార్ఖండ్ నుంచి ఐపీ అడ్రస్‌లతో కేరళలో ఆధార్ కేంద్రాలను హ్యాక్ చేసి నకిలీ ఆధార్ కార్డులను సృష్టిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కేరళ పోలీసులు ఇవాళ వందల సంఖ్యలో నకిలీ ఆధార్ కార్డులను సీజ్ చేశారు.

ట్యాగ్స్ :