దేశంలో హిందూ జనాభా తగ్గుముఖం

82చూసినవారు
దేశంలో హిందూ జనాభా తగ్గుముఖం
దేశంలో మెజారిటీ జనాభాగా ఉన్న హిందువుల సంఖ్య తగ్గుతోందని పీఎం ఆర్థిక సలహా మండలి వెల్లడించింది. 1950-2015 మధ్యకాలంలో హిందువుల జనాభా 7.8 శాతం తగ్గినట్లు పేర్కొంది. 1950లో 84% ఉన్న హిందువులు 2015 నాటికి 78 శాతానికి చేరుకున్నట్లు తెలిపింది. అదే సమయంలో మైనార్టీల జనాభా పెరిగినట్లు తెలిపింది. 1950-2015 మధ్య ముస్లిం జనాభా 43.15%, క్రిస్టియన్లు 5.38% పెరిగారని చెప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్