టీడీపీతో రాష్ట్రానికి గుర్తింపు: అయ్యాన్నపాత్రుడు

72చూసినవారు
ఎన్. టి. ఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్ కు గుర్తింపు తెచ్చారని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి అయ్యాన్న పాత్రుడు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేటలో నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైసిపి పాలనలో ఆంధ్రప్రదేశ్ కు బ్రష్టు పట్టిందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి-జనసేన-బిజెపి కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్