కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్.. నరాలు తెగే ఉత్కంఠ
By dwarak 70చూసినవారుఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సంబంధించి మరి కాసేపట్లో(6.30 గంటల తర్వాత) ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఫలితాలకు దగ్గరగా ఎగ్జిట్ పోల్స్ ఉండే అవకాశం ఉండటంతో అభ్యర్థులతోపాటు ఓటర్లలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో ఫ్యాన్ గాలి వీచిందా? సైకిల్ స్పీడ్ పెరిగిందా? అనే విషయంపై ఎగ్జిట్ పోల్స్తో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. LOKAL APPలో అన్ని సర్వేల ఫలితాలను వేగంగా, వివరంగా తెలుసుకోవచ్చు.