ఫైర్ ఇంజిన్ల ద్వారా రోడ్లను శుభ్రం చేస్తున్న ఫైర్ సిబ్బంది

72చూసినవారు
వరదతో బురదమయమైన విజయవాడలో అధికారులు క్లీనింగ్ ప్రారంభించారు. వరద తగ్గిన ప్రాంతాల్లో బురదమయమైన ఇళ్లను ఫైర్ ఇంజిన్ల ద్వారా సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలోని ఫైర్ ఇంజిన్లు బెజవాడకు చేరుకుని ఇళ్లు, షాపులు, రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టాయి. అటు వరద ఆనవాళ్లను కడిగి పరిశుభ్రం చేయడానికి నీరు సరఫరా చేసేలా యుద్ధ ట్యాంకర్ల మాదిరి నీటి ట్యాంకర్లు బారులు తీరాయి.

సంబంధిత పోస్ట్