డ్రోన్‌తో వినాయకుడి నిమజ్జనం (వీడియో)

59చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో వినాయక నిమజ్జనాలు జరుగుతూ ఉన్నాయి. ఏపీలోని రాజమండ్రి రూరల్ జిల్లా కడిగిపు లంకకు చెందిన విద్యార్థులు వినూత్నంగా ఆలోచించాయి. డ్రోన్ సాయంతో వినాయకుడి నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించారు. డ్రోన్‌కు వినాయకుడిని కట్టి నీటిలో ముంచారు. సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్‌ను ఉపయోగించి వినాయకుడి నిమజ్జనం నిర్వహించడం చూసి స్థానికులు ఆసక్తికరంగా చూశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్