ముగిసిన గరిమెళ్ల అంత్యక్రియలు

83చూసినవారు
ముగిసిన గరిమెళ్ల అంత్యక్రియలు
AP: టీటీడీ ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ అంత్యక్రియలు ముగిశాయి. అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. మంగళవారం ఉదయం తిరుపతి భవానీనగర్‌లో బాలకృష్ణ ప్రసాద్ నివాసం నుంచి అంతిమయాత్ర నిర్వహించారు. అనంతరం హరిశ్చంద్ర స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, బాలకృష్ణ గుండెపోటుతో ఆదివారం తుదిశ్వాస విడిచారు.

సంబంధిత పోస్ట్