ఏపీకి మంచి రోజులు: ఎంపీ రఘురామ

1912చూసినవారు
ఏపీకి మంచి రోజులు: ఎంపీ రఘురామ
త్వరలోనే ఏపీకి మంచి రోజులు వస్తాయని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. సోమవారం తళ్లూరులో దీక్షా శిబిరంలో మాట్లాడుతూ.. తనను ఆంధ్రాలో అడుగు పెట్టనివ్వకుండా వైసీపీ అరాచకం సృష్టిస్తోందన్నారు. జగన్ దాష్టీకానికి అనేక ఇబ్బందులు పడ్డానన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 135 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తుందన్నారు. ఈ నెల 17న చిలకలూరిపేటలో జరిగే కూటమి ఉమ్మడి మహాసభకు హాజరవుతానన్నారు.

ట్యాగ్స్ :