మద్యం ప్రియులకు GOOD NEWS

77చూసినవారు
మద్యం ప్రియులకు GOOD NEWS
ఏపీలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్. ఎంఎన్‌సీ కంపెనీల మద్యం బ్రాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి తీసుకొస్తుంది. ఇంపీరియల్ బ్లూ, మెక్‌డోవెల్స్ మద్యం బ్రాండ్లు నిన్ననే రాష్ట్రానికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న పాపులర్ బ్రాండ్లను ఏపీకి తీసుకొస్తామని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. వాట్ 69, జానీ వాకర్, యాంటిక్విటీ, వోడ్కా, రాయల్ ఛాలెంజ్, బ్లాక్ డాగ్ వంటి బ్రాండ్లు త్వరలో రాష్ట్రానికి వస్తాయని అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్