విద్యార్థులకు గుడ్‌న్యూస్

3295చూసినవారు
విద్యార్థులకు గుడ్‌న్యూస్
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ఏపీ విద్యాశాఖ శుభవార్త చెప్పింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సదుపాయం కల్పించింది. అల్ట్రా పల్లె వెలుగు, పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో విద్యార్థులు ఉచితంగా ప్రయాణించవచ్చని విద్యాశాఖ ప్రకటించింది. పదో తరగతి హాల్‌టికెట్‌ను చూపించి ఇంటి నుంచి పరీక్షా కేంద్రాలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్