రైతు బజార్లలో జేసీ ఆకస్మిక తనిఖీలు

59చూసినవారు
రైతు బజార్లలో జేసీ ఆకస్మిక తనిఖీలు
గుంటూరు నగరంలోని చుట్టుగుంట రైతు బజార్లో జిల్లా సంయుక్త కలెక్టర్ భార్గవ్ తేజ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. రైతు బజార్లో కూరగాయల లభ్యత, పౌరసరఫరాల శాఖ ఏర్పాటు చేసిన కందిపప్పు, బియ్యం నాణ్యతను పరిశీలించారు. అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాయ సహాయ సంచాలకులు బి. రాజబాబు, సీఎస్ఓటీ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్