హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, కూటమి నేతలు

555చూసినవారు
జనసేన నేత పవన్ కళ్యాణ్ హెలిప్యాడ్ స్థలాన్ని గత శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయటంతో శనివారం పొన్నూరు అర్బన్ సీఐ పి భాస్కర్, కూటమి నేతలు హెలిప్యాడ్ స్థలం వద్దకు చేరుకొని పరిశీలించారు. స్థలాన్ని ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకో వాలని సిఐ భాస్కర్ కు కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. ఓటమి భయంతోనే ఇటువంటి దుశ్చర్యాలకు కొందరు పాల్పడుతున్నారని కూటమి నేతలు ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్