దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

54చూసినవారు
అద్దంకి సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలందరూ దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఐ కృష్ణయ్య సోమవారం తెలిపారు. దసరా పండుగ నేపథ్యంలో దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఊర్లకు వెళ్లే ప్రజలు తమ దగ్గర ఉన్న బంగారం నగదును బ్యాంకుల్లో ఉంచుకొని వెళ్లాలని లేదా తమ వెంట తీసుకొని వెళ్లాలని కృష్ణయ్య సూచించారు.

సంబంధిత పోస్ట్