గుంటూరు ఈస్ట్ - Guntur East

గుంటూరు తూర్పులో ఉత్కంఠగా మారనున్న ఎన్నిక!

గుంటూరు తూర్పులో ఉత్కంఠగా మారనున్న ఎన్నిక!

గుంటూరు జిల్లాలోని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 1955 నుండి 2019 వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. 8 సార్లు కాంగ్రెస్, 3 సార్లు తెలుగుదేశం పార్టీ, 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఒకసారి గెలుపొందాయి. 2014, 2019లో వైసీపీ నుండి విజయం సాధించిన మహ్మద్ ముస్తఫా షేక్ కు చుక్కెదురైంది. ఈ సారి ఎన్నికలలో నూరి ఫాతిమాకు వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో టీడీపీ అభ్యర్థి మహ్మద్ నజీర్, కాంగ్రెస్ నుండి షేక్ మస్తాన్ వల్లి ధీమాగా ఉన్నారు. గెలుపు కోసం ఎవరికి వారు అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నారు. దీంతో గుంటూరు తూర్పు ఎన్నిక ఉత్కంఠగా మారనుంది.

వీడియోలు


పెద్దపల్లి జిల్లా