స్కూల్స్ చిల్డ్రన్స్ క్లబ్ ల ఏర్పాటుకు చర్యలు: డీఈవో శైలజ

69చూసినవారు
స్కూల్స్ చిల్డ్రన్స్ క్లబ్ ల ఏర్పాటుకు చర్యలు: డీఈవో శైలజ
జిల్లాలోని అన్ని పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధులకు ప్రత్యేకమైన చిల్డ్రన్స్ క్లబ్ లు ఏర్పాటు చేయాలని గురువారం డీఈవో శైలజ తెలిపారు. పాఠశాల పరిసర ప్రాంతాలలో డ్రగ్స్, మాదకద్రవ్యాల అమ్మకాలు నిషేధించడం, అప్రమత్తంగా ఉండేలా విద్యార్థులను చైతన్య పరచడం ఈ క్లబ్ ల యొక్క ముఖ్య ఉద్దేశమని చెప్పారు. అనంతరం విద్యాశాఖాధికారులు వెంటనే క్లబ్ లు ఏర్పాటు చేసి వివరాలను పంపాలన్నారు.

సంబంధిత పోస్ట్