మెస్సియ్య పస్కా పండుగలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముస్తఫా

158చూసినవారు
మెస్సియ్య పస్కా పండుగలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముస్తఫా
గుంటూరు నగరంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న మెస్సియ పస్కా పండుగలలో చివరి రోజైన ఆదివారం సాయంత్రం లాడ్జి సెంటర్ ఎల్ఈఎం స్కూల్ ఆవరణలో మెస్సియ ప్రార్ధన మందిరం వారి పస్కా పండుగల వేడుకల్లో తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా పాల్గోన్నారు. ఈ సందర్భంగా తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ క్రీస్తు సర్వమానవాలి రక్షణ కు ఈ లోకానికి వచ్చాడని, ఆయన సన్మార్గం లో మనమందరం నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమం లోవైఎస్సార్సీపీ క్రైస్తవ నాయకులు విజయ్ వాసిమల్ల , కాటూరి విజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గా దైవ జనులు మద్దు జాన్సన్ గారు నాయకులకు దైవ దివెనలు అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్