పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా ఆలపాటి!

67చూసినవారు
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా ఆలపాటి!
ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో జరగనున్న ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ నాయకత్వం విస్తృత కసరత్తులు చేస్తోంది. ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల నుంచి మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరిలో ఆలపాటి అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారైనట్లు పార్టీ వర్గాల నుంచి స‌మాచారం అందుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్