ఎమ్మెల్యే నసిర్ అహ్మద్ కలిసిన సయ్యద్ మెహతాజ్ బేగం

65చూసినవారు
ఎమ్మెల్యే నసిర్ అహ్మద్ కలిసిన సయ్యద్ మెహతాజ్ బేగం
తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసిర్ అహ్మద్ ఆయన కార్యాలయం నందు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి, ముస్లిం మైనారిటీల సమస్యల గురించి పలు విషయాలను చర్చించడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి ముస్లిం సమాజం కోసం కలిసి పని చేద్దామని సమస్యలను బాబు దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యలను పరిష్కరించుకుందామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు మైనారిటీ నాయకులు అబ్దుల్ కలాం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్