ట్రాఫిక్ సిగ్నల్స్ బ్యాటరీలు చోరీ

65చూసినవారు
గుంటూరులో ట్రాఫిక్ సిగ్నల్ లైట్ బ్యాటరీల చోరీకి గురైన ఘటనగుంటూరు నగరంలో చర్చనీయాంశం అయింది. గుంటూరులోని హిందూ కాలేజీ కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్ కు కొత్త బ్యాటరీలను అమర్చారు. ఆ బ్యాటరీలు బుధవారం చోరీకి గురయ్యాయి. ఈ నేపథ్యంలో సిగ్నల్స్ పనిచేయక వాహనాలు ఆగిపోవడంతో ట్రాఫిక్ను క్రమబద్దీకరణకు పోలీసులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్