అడవుల విస్తరణ కోసం అటవీ శాఖ కృషి: రామచంద్రరావు

60చూసినవారు
పల్నాడు జిల్లా కారంపూడి పరిషత్ ఉన్నత పాఠశాలలో అటవీ శాఖా అధికారులు అటవీ రక్షణ, వన్యప్రాణి సంరక్షణపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖాధికారి రామ చంద్రరావు పాల్గొని మాట్లాడారు. పెద్దఎత్తున విత్తన బంతులను తయారు చేసి, ఈ వర్షాకాలంలో అనువైన ప్రాంతాల్లో విసరడం ద్వారా ఏ విధంగా అటవీ విస్తీర్ణం పెంచవచ్చు అని వివరించారు.

సంబంధిత పోస్ట్