రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్లు కేటాయించడం హర్షనీయం

63చూసినవారు
అమరావతి రాజధాని కోసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్లో 15 వేల కోట్లు కేటాయించడం శుభ పరిణామమని జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ అమరావతి రాజధాని అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. గతంలో వైసిపి ప్రభుత్వం బటన్ నోక్కటమే పాలనగా సాగించిందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్