ప్రకాశం బ్యారేజీకి కోనసాగుతున్న వరదనీటి ఉద్ధృతి

65చూసినవారు
గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. బ్యారేజీకి 11, 459 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో ఆదివారం అధికారులు 14 గేట్లను పైకి ఎత్తి 10, 150 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలానే కాలువల ద్వారా మరో 1, 309క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్