రోడ్డు ప్రమాదంలో తాడేపల్లి వీఆర్వో మృతి

71చూసినవారు
రోడ్డు ప్రమాదంలో తాడేపల్లి వీఆర్వో మృతి
గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణంలోని 12వ వార్డు సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న వీఆర్వో ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గురువారం గుడివాడ- మచిలీపట్నం రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆయన మృతి చెందారు. ప్రవీణ్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు, తాడేపల్లి సచివాలయ సిబ్బంది విషాదంలో మునిగిపోయారు. పలువురు అధికారులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్