మాట తప్పిన చంద్రబాబు నాయుడు: మాజీ ఎమ్మెల్యే

70చూసినవారు
కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కావస్తుంది, అప్పుడే ప్రజలను మభ్య పెట్టె కార్యక్రమం చేస్తుంది అని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ. గతంలో లాగా చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్య పెడుతున్నారు. కూటమి ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

సంబంధిత పోస్ట్