నరసరావుపేట: మద్యం టెండర్ల ప్రక్రియ 90 శాతం పూర్తి

76చూసినవారు
ప్రభుత్వ నూతన మద్యం పాలసీ విధానం తీసుకువచ్చి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకుంది. సోమవారం జిల్లా వ్యాప్తంగా నరసరావుపేటలో లాటరీ విధానాన్ని అధికారులు, నాయకులు, టెండర్దారుల సమక్షంలో ప్రారంభించారు. నంబర్ల వారీగా సంబంధిత లబ్ధిదారుల పేర్లను లాటరీ ద్వారా ఎంపిక చేశారు. 90శాతం లాటరీ విధానం పూర్తయిందని జిల్లా ఎక్సైజ్ అధికారి కోటేశ్వరరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్