Apr 15, 2025, 13:04 IST/కరీంనగర్
కరీంనగర్
కరీంనగర్: బిల్లింగ్ పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య
Apr 15, 2025, 13:04 IST
కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలోని డీఈఓ ఆఫీస్ బిల్డింగ్ పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య. కట్ట రాంపూర్ కు చెందిన గడప రవీందర్ మంగళవారం ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. ఇదే ఆఫీసులో అటెండర్ గా పనిచేస్తున్న రవీందర్. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.