Mar 10, 2025, 07:03 IST/
భర్త, బిడ్డను వదిలి.. అప్పు ఇచ్చిన వాడితో భార్య జంప్
Mar 10, 2025, 07:03 IST
మధ్యప్రదేశ్లోని సిద్ధి జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. భర్త, బిడ్డను వదిలి ఓ మహిళ అప్పు ఇచ్చిన బ్యాంక్ ఉద్యోగితో పారిపోయింది. భర్త తెలిపిన వివరాల ప్రకారం.. తాను లోన్ తీసుకున్న బ్యాంకు ఉద్యోగితో స్నేహం పెంచుకున్న భార్య పారిపోయిందన్నారు. భార్య కోసం పీఎస్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఆమెతో ఫోన్లో మాట్లాడారు. ఆమె ప్రియుడితోనే ఉన్నానని, భర్త, బిడ్డ అవసరం లేదని చెప్పింది. ఈ కేసు సంచలనంగా మారింది.