రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

55చూసినవారు
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం గోగులమూడి గ్రామానికి చెందిన షేక్ సుభాని, మాధరీ (26)భార్యాభర్తలు శనివారం పెదనందిపాడు వచ్చి బైక్ పై తిరిగి తమ గ్రామానికి వెళుతుండగా మార్గమధ్యంలో వరగాని గ్రామం మలుపు వద్ద బైకు జారీ నీటి కుంటలో పడింది. ఈ ఘటన లో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. మాధురి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. భర్త సుభాని చికిత్స పొందుతున్నాడు.

సంబంధిత పోస్ట్