రేపల్లె: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనగాని
రేపల్లె ఎమ్మెల్యే, మంత్రి అనగాని సత్యప్రసాద్ బుధవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, వెనుకబడిన రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలని స్వామిని కోరినట్లు తెలిపారు. ఆయనతో పాటు APSRTC చైర్మైన్ కొనకళ్లనారాయణ రావు ఉన్నారు.