అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి

83చూసినవారు
అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి
రేపల్లె మండలంలో అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసే మండలాన్ని అభివృద్ధి పథంలో ఉండే విధంగా కృషి చేయాలని రేపల్లె మండల ఎంపీడీవో శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ఆదివారం రేపల్లె మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఎంపీపీ పెనుమాల సుశీల అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయా శాఖలకు సంబంధించిన సమస్యలను సమావేశం దృష్టికి ఎంపిటిసిలు సర్పంచులు తీసుకువచ్చారు.

సంబంధిత పోస్ట్