సముద్రంలో వేటకు బయలుదేరిన గంగపుత్రులు

56చూసినవారు
సముద్రంలో మత్స్య సంపదను పెంపొందించేందుకు ప్రభుత్వం చేపలు పట్టేందుకు నిషేధం విధిస్తుంది. విరామం అనంతరం సోమవారం గంగపుత్రులు వేటకు బయలుదేరారు. నిజాంపట్నం హార్బర్ లో బోట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మత్స్య సంపద కోసం మత్స్యకారులు వేటకు వెళ్లారు. ఏప్రిల్ 15 నుండి జూన్ 16 వరకు 61 రోజులు పాటు ప్రభుత్వం విధించిన వేట నిషేధం పూర్తి కావడంతో మత్స్యకారులు సంతోషంగా సముద్రంలోకి వేటకు వెళ్లారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్