దివ్యాంగులకు 3000 నుండి 6000 పెంచడం హర్షినియం: దివ్యాంగులు

76చూసినవారు
దివ్యాంగులకు గత ప్రభుత్వంలో 3000 పెన్షన్ పంపిణీ చేశారు. రేపు ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 6000 రూపాయలకు పెంచి ఇంటికి నేరుగా పంపించే కార్యక్రమం శ్రీకారం చుట్టా రని దివ్యాంగులు అన్నారు. సత్తెనపల్లి పట్టణంలోని 22వ వార్డులో ఆదివారం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కన్నా లక్ష్మీనారాయణ ఉన్న ఫ్లెక్సీ కి దివ్యాంగులు పాలభిషేకం చేశారు.

సంబంధిత పోస్ట్