పురుగుమందు దుకాణంలో తనిఖీలు

81చూసినవారు
పురుగుమందు దుకాణంలో తనిఖీలు
సత్తెనపల్లి సబ్ డివిజన్ ఇన్ చార్జ్ సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీధర్ రెడ్డి బుధవారం పట్టణంలోని పురుగు మందుల దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఓ ఫెర్టిలైజర్స్ పురుగు మందు షాప్లో తనిఖీ చేయగా అనుమతి పొందిన డీలర్ వద్ద కాకుండా నమోదు కానీ డీలర్ వద్ద కొన్న 670 లీటర్ల పురుగు మందుల అమ్మకాలు నిలిపి వేశారు. వాటి విలువ సుమారు రూ. 8, 59, 265లు ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్