కృష్ణా నదిపై ఆరు బ్రిడ్జీలు వస్తాయి: మంత్రి నారాయణ

60చూసినవారు
కృష్ణా నదిపై మొత్తం ఆరు బ్రిడ్జీలు వస్తాయని మంత్రి నారాయణ అన్నారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిర్మించబోయే ఆరు బ్రిడ్జిలు ఐకానిక్ బ్రిడ్జి తరహా ప్లాన్ చేయాలని చంద్రబాబు చెప్పినట్లు మంత్రి పేర్కొన్నారు. అమరావతిలో భూములు కేటాయించబడిన ఆయా సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేసేలా ఇప్పటికే సీఆర్డీఏ కమిషనర్ వారితో సంప్రదింపులు జరిపారని, తాను మరోసారి వారితో మాట్లాడతానని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్