మట్టి వినాయకుడిని పూజించాలి: నాదెండ్ల

83చూసినవారు
మట్టి వినాయకుని పూజించి జల కాలుష్యాన్ని నివారిద్దామని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. శుక్రవారం కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన భూమి భారతి పకృతి వ్యవసాయ కేంద్ర నిర్వాహకులు మంత్రి నాదెండ్ల మనోహర్ ను కలిసి మట్టి వినాయక ప్రతిమను బహుకరించారు. మట్టి వినాయక ప్రతిమలను ప్రతి సంవత్సరం తయారుచేసి భక్తులకు అందించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్