ఆ స్కూళ్లకు సెలవులు రద్దు

294655చూసినవారు
ఆ స్కూళ్లకు సెలవులు రద్దు
పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని ఏపీ విద్యాశాఖ నిర్ణయించింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరుగనుంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. ఇటీవల ఆయా స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ.. తాజాగా వాటిని రద్దు చేసింది.

ట్యాగ్స్ :