పోలవరంలో 48 గేట్లు ఎత్తి నీరు విడుదల

82చూసినవారు
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరి నదిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో పోలవంర ప్రాజెక్టులోని 48 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. మేఘా ఇంజినీరింగ్ కంపెనీ విడుదల చేసిన ఈ డ్రోన్ వీడియో చూపరులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం వర్షకాలం కావడంతో కాఫర్ డ్యామ్స్, డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు నిలిచిపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్