మెదడు తినే అమీబా (అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్) అనే అరుదైన వ్యాధి బారిన పడి 14ఏళ్ల బాలుడు మృతి చెందాడు. కలుషిత జలాల్లో ఉండే అమీబా బ్యాక్టరీయా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఈ వ్యాధి సోకుతుందని అధికారులు తెలిపారు. మృదుల్ అనే బాలుడు ఇటీవల కోజికోడ్లోని ఓ చిన్న కొలనులో దిగడానికి పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది మే, జూన్ నెలల్లో ఇద్దరు బాలికలు ఈ వ్యాధి బారిన పడి చనిపోయారు.