మే తర్వాత కేరళలో ఇది మూడో కేసు

78చూసినవారు
మే తర్వాత కేరళలో ఇది మూడో కేసు
మే తర్వాత కేరళలో ఇది మూడో కేసు. మొదటి కేసు మే 21న మలప్పురానికి చెందిన ఐదేళ్ల బాలిక మృతి చెందగా, రెండవది జూన్ 25న కన్నూర్‌కు చెందిన 13 ఏళ్ల బాలిక మృతి చెందింది. తాజా కేసులో బాలుడు స్థానికంగా ఉన్న చెరువులో స్నానం చేసినట్లు వైద్యారోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. నీటిలో నివసించే అమీబా, స్నానం చేసే సమయంలో లేదా ఆ నీటితో ప్రత్యక్షం కాంటాక్ట్ అయినప్పుడు ఈ అమీబా ముక్కు ద్వారా మెదడుకు చేరే అవకాశం ఉంటుంది.