ఇండియా డే పరేడ్‌లో చారిత్రక ఘట్టం

56చూసినవారు
ఇండియా డే పరేడ్‌లో చారిత్రక ఘట్టం
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నిర్వహించే ‘ఇండియా డే పరేడ్‌’లో ఈ సారి చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. ఆగస్ట్ 18న జరగనున్న ఇండియా డే పరేడ్‌లో అయోధ్యలోని రామ మందిర నమూనాను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో న్యూయార్క్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వేలాది ప్రవాస భారతీయులు పాల్గొంటారు. అమెరికాలో అయోధ్య రామమందిర రూపాన్ని ప్రదర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

సంబంధిత పోస్ట్