కేంద్రం నిధులను జగన్ దారి మళ్లించారు: దేవినేని ఉమా

50చూసినవారు
కేంద్రం నిధులను జగన్ దారి మళ్లించారు: దేవినేని ఉమా
ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా సీఎం జగన్ మార్చారని టీడీపీ నేత దేవినేని ఉమా అన్నారు. ఆరోగ్యశ్రీలో కూడా కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. బకాయిలు కట్టకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచాయని తెలిపారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను జగన్ దారి మళ్లించారని మండిపడ్డారు. అస్మదీయులకు రూ.15 వేల కోట్ల వరకు కట్టబెట్టారని విమర్శించారు. ఓటమి భయంతో వైసీపీ నేతలు రక్తపాతం సృష్టించారని అన్నారు.

ట్యాగ్స్ :