మరోసారి ఓదార్పు యాత్ర చేయనున్న జగన్‌..?

51చూసినవారు
మరోసారి ఓదార్పు యాత్ర చేయనున్న జగన్‌..?
మరోసారి ఓదార్పు యాత్ర చేసే యోచనలో వైసీపీ వైయస్ జగన్ ఉన్నట్లు సమాచారం. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయ దాడుల్లో గాయపడిన వారిని, వైసీపీ ఓటమి కారణంగా మృతిచెందిన వారిని పరామర్శించాలని వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు సమాచారం. పార్టీ వర్గాలు తెలిపిన ప్రకారం ఈ ఏడాది డిసెంబరు నుంచి ఓదార్పు యాత్ర చేయనున్నారు.

సంబంధిత పోస్ట్