ఇంకా మామిడి తోటలోనే ఏనుగులు (వీడియో)

62చూసినవారు
అన్నమయ్య జిల్లా పీలేరు మండలంలో అటవీ ప్రాంతం నంచి వచ్చిన ఏనుగులు మామిడి తోటలోకి ప్రవేశించి కాపలా ఉన్న రాజారెడ్డి అనే రైతును తొక్కి చంపిన విషయం తెలిసిందే. ఏనుగులు ఇంకా మామిడి తోటలోనే ఉన్నాయి. వాటిని అటవీ ప్రాంతంలోకి తరమడానికి పోలీసులు, అధికారులు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్